అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: డ్రంకన్ డ్రైవ్ కేసులో కోర్టు ఇద్దరికి జైలు విధించినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. నగరంలో గాంధీ చౌక్లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా శంకర్, రాజేశ్ అనే వ్యక్తులు మద్యం సేవించి పట్టుబడ్డారు. వీరికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి బుధవారం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. దీంతో న్యాయమూర్తి వీరికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్హెచ్వో తెలిపారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : New Ration Cards : రేషన్ కార్డులలో కీలక మార్పులు చేసిన రేవంత్ సర్కార్.. అవి ఏంటి అంటే..!
Advertisement