Bodhan | ఎన్ఎస్ఎఫ్ కార్మికుల ముందస్తు అరెస్టు

Bodhan | ఎన్ఎస్ఎఫ్ కార్మికుల ముందస్తు అరెస్టు
Bodhan | ఎన్ఎస్ఎఫ్ కార్మికుల ముందస్తు అరెస్టు
Advertisement

అక్షరటుడే, బోధన్: Bodhan | గత పదేళ్లకు సంబంధించిన పెండింగ్​ వేతన బకాయిలను చెల్లించాలని కార్మికులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించేందుకు వెళ్లాలనుకున్న కార్మికులను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసి ​స్టేషన్​కు తరలించారు. తమ సమస్యలను విన్నవించుకోవాలనుకున్న కార్మికులను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. అరెస్టయిన వారిలో కార్మిక నాయకులు ఉపేందర్, కుమారస్వామి, మల్లేశ్​ తదితరులు ఉన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  CM Revanth Reddy : అతడికి ఎమ్మెల్సీ టికెట్ కన్ఫమ్ చేసిన రేవంత్