అక్షరటుడే, ఎల్లారెడ్డి: YellaReddy | మండలంలోని తిమ్మాపూర్లో నర్సరీని(Nursery) ఆర్డీవో ప్రభాకర్ (RDO Prabhakar) శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు ఎండిపోకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. వర్షాకాలంలోపు మొక్కలు నాటేందుకు సిద్ధం చేయాలన్నారు. ఆయన వెంట ఈవోఆర్డీ ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి ఏ టైంలో తినాలి…? ఆరోజు ఏ పనులు చేయాలి… ఇలా చేస్తే కష్టాలే…?
Advertisement