అక్షరటుడే, ఎల్లారెడ్డి: పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు ఓడపల్లి విజయ్ కుమార్(45) సోమవారం నిజామాబాద్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్ కుమార్ మాచారెడ్డి మండలం ఎల్లం పేట్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. మానసిక స్థితి బాగాలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని స్థానికులు తెలిపారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement