India-Japan | తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్న మరో కంపెనీ

India-Japan | తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్న మరో కంపెనీ
India-Japan | తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్న మరో కంపెనీ

అక్షరటుడే, వెబ్​డెస్క్​: India-Japan | జపాన్‌లో Japan తెలంగాణ సీఎం రేవంత్‌ Telangana CM revanth reddy పర్యటన కొనసాగుతోంది. ఇండియా-జపాన్‌ India-Japan ఎకనామిక్‌ పార్ట్‌నర్‌షిప్‌కు Economic Partnership హాజరయ్యారు. తెలంగాణలో Telangana పెట్టుబడులకు investments ఉన్న అవకాశాలపై ప్రజెంటేషన్‌ presentation ఇచ్చారు. లైఫ్‌సైన్సెస్‌, ఏఐ, ఈవీ, ఎలక్ట్రానిక్స్‌, టెక్స్‌టైల్స్‌ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు.

Advertisement

India-Japan | రూ.10,500 కోట్ల పెట్టుబడికి ఆమోదం

తెలంగాణ ప్రభుత్వంతో Telangana government జపాన్​ కంపెనీ Japanese company పెట్టుబడులు పెట్టనుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి Chief Minister Revanth Reddy సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.10,5‌‌00 కోట్ల పెట్టుబడికి ముందుకు వచ్చింది. ఎన్​టీటీ డేటా సెంటర్​ NTT data center పెట్టుబడు పెట్టేందుకు ఎంవోయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్​లో ఏఐ ఆధారిత డేటా సెంటర్​ క్లస్టర్​ను ఏర్పాటు చేయనుంది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Liquor Rates | మందుబాబులకు బ్యాడ్​న్యూస్​.. పెరగనున్న మద్యం ధరలు