Advertisement

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: పసుపు బోర్డు ఛైర్మన్​గా పల్లె గంగారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని తన కార్యాలయంలో శుక్రవారం ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఆధ్వర్యంలో ఆయన ఛార్జ్​ తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పల్లె గంగారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  cell tower | సెల్ టవర్ ఏర్పాటు చేయొద్దంటూ ఆందోళన