అక్షరటుడే, వెబ్డెస్క్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జి సురభి నవీన్కుమార్ కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో సోమవారం కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ గెలుపు కోసం పాటుపడాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది తరువాత శని స్థాన మార్పు ఏ రాశి వారికి లాభం… ఎవరికి నష్టం… తెలుసుకోండి…?
Advertisement