అక్షరటుడే, జుక్కల్ : జుక్కల్ మండలం బిజ్జల్ వాడి, ఖత్తల్ వాడి గ్రామాలకు చెందిన పలువురు శుక్రవారం కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సమక్షంలో దిలీప్ పటేల్ ఆధ్వర్యంలో వారు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Advertisement
Advertisement