అక్షరటుడే, బాన్సువాడ: బీర్కూర్ మండల కేంద్రంలో గురువారం సాయంత్రం పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement