Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​:

Advertisement
పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంపై స్పందిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలను రాష్ట్రపతి భవన్ ఖండించింది. అత్యున్నత పదవి గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. రాష్ట్రపతి అలసిపోయారని, ఆమె మాట్లాడలేకపోతున్నారని కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ‘ఎక్స్’​ వేదికగా పోస్ట్​ చేసింది.

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad | ప్రజావసరాలు పట్టించుకోకుండా విమర్శలా..?