Advertisement

అక్షరటుడే, ఎల్లారెడ్డి: నర్సరీలో మొక్కల సంరక్షణ సక్రమంగా చేపట్టాలని ఆర్డీవో ప్రభాకర్ సూచించారు. మండలంలోని బ్రాహ్మణపల్లి నర్సరీని ఆయన శుక్రవారం పరిశీలించారు. నర్సరీలో పెరుగుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో నాటేందుకు మొక్కలను సంసిద్ధం చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఆయనతోపాటు ఎంపీడీవో ప్రకాశ్​, సంగమేశ్వర్ రెడ్డి తదితరులున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Yellareddy | నర్సరీ పరిశీలించిన ఆర్డీఓ