Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: Champions Trophy | దుబాయ్ వేదికగా జరుగున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా–న్యూజిలాండ్ తలపడుతుండగా.. ఛేజింగ్ చేస్తున్న ఇండియా టీంకు ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత ఆరంభాన్నిచ్చాడు. 41 బాల్స్లోనే 50 పరుగులు సాధించాడు. భారత జట్టు వికెట్ నష్టపోకుండా 10 ఓవర్లలో 65 పరుగులు సాధించింది.
Advertisement