అక్షరటుడే, బోధన్: మండలంలోని మందర్న గ్రామం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకుని సీజ్ చేసినట్లు రూరల్ ఎస్సై మచ్చేందర్ తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  national highway | రోడ్డుపై ఆగిఉన్న ట్రాక్టరును ఢీకొని ఒకరి దుర్మరణం