Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేడు(మంగళవారం) రాష్ట్రానికి రానున్నారు. సాయంత్ర 5 గంటలకు హైదరాబాద్ చేరుకొని, అటు నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్ల్ వరంగల్ బయలుదేరుతారు. అక్కడ జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు చెన్నై బయలుదేరి వెళ్తారు.
Advertisement