Advertisement

అక్షరటుడే, ఆర్మూర్‌: కుంభమేళాకు ఆర్మూర్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు తరలివెళ్లారు. ఈ మేరకు శుక్రవారం ప్రత్యేక వాహనంలో బయలుదేరి వెళ్లారు. న్యాయవాదులు కృష్ణ పండిత్, జగదీష్, సురేష్‌ కుమార్, గంగాధర్, రాజేశ్వర్, మురళీధర్, విప్లవ్, అమితాబ్, సుదర్శన్, వెంకట్రావు, కీర్తిసాగర్, మధుసూదన్, గణేష్, అనిల్, ఆనంద్, అరుణ్‌ కుమార్, తదితరులు ఉన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  ARMOOR | కాంగ్రెస్‌ పాలనలోనే అన్నివర్గాల అభివృద్ధి