Nizamabad | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో పలువురికి జైలుశిక్ష

Nizamabad | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో పలువురికి జైలుశిక్ష
Nizamabad | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో పలువురికి జైలుశిక్ష
Advertisement

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో పలువురికి జైలుశిక్ష పడింది. ఏసీపీ రాజా వెంకట్​రెడ్డి(Acp Raja venkat Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. పలు పోలీస్ ​స్టేషన్ల పరిధిలో డ్రంకన్​ డ్రైవ్​(drunken drive chekings) తనిఖీలు చేపట్టారు. ఇందులో పట్టుబడిన 43 మందిపై కేసు నమోదు చేశారు. కౌన్సెలింగ్ అనంతరం మంగళవారం సెకండ్​ క్లాస్​ మెజిస్ట్రేట్​ నూర్జహాన్​ ఎదుట హాజరుపర్చారు. వీరిలో 9 మందికి జైలు శిక్ష, మిగితా 33 మందికి జరిమానా విధించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  cell tower | సెల్ టవర్ ఏర్పాటు చేయొద్దంటూ ఆందోళన