Advertisement

అక్షరటుడే, ఆర్మూర్: మండలంలోని అంకాపూర్​ గ్రామంలో సంపంగి నర్సయ్య (41) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్​హెచ్​వో సత్యనారాయణ తెలిపారు. క్లూస్​ టీం, డాగ్​ స్క్వాడ్​ సాయంతో ఆధారాలు సేకరించామన్నారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement