Apple phones | చైనాకు షాక్​.. భారత్​లో ఉత్పత్తి పెంచిన యాపిల్​

Apple phones | చైనాకు షాక్​.. భారత్​లో ఉత్పత్తి పెంచిన యాపిల్​
Apple phones | చైనాకు షాక్​.. భారత్​లో ఉత్పత్తి పెంచిన యాపిల్​

అక్షరటుడే, వెబ్​డెస్క్: Apple phones | యాపిల్​ సంస్థ భారత్​లో India తన ఉత్పత్తిని production పెంచింది. చైనాతో China అమెరికాకు US దూరం పెరుగుతున్న తరుణంలో యాపిల్​ తన యూనిట్లను భారత్​కు మార్చింది. దీంతో ఎక్కువ మొత్తంలో యాపిల్​ ఫ్లోన్లు Apple phones ఇండియాలోనే అసెంబుల్​ అవుతున్నాయి. ఇందులో ఖరీదైన టైటానియం ప్రో మోడల్స్ కూడా ఉండటం గమనార్హం.

Advertisement
Advertisement

గత ఆర్థిక సంవత్సరంలో యాపిల్​ భారతదేశంలో 22 బిలియన్ల billion డాలర్ల విలువైన iPhoneలను అసెంబుల్ చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 60శాతం పెరగడం గమనార్హం. భారత్​లో తయారైన ఐఫోన్‌లలో ఎక్కువ భాగం దక్షిణ భారతదేశంలోని South India ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ Foxconn Technology Group ఫ్యాక్టరీలో అసెంబుల్ అవుతున్నాయి. అయితే చైనా, అమెరికా మధ్య ప్రతికార సుంకాల నేపథ్యంలో యాపిల్​ ఫోన్ల అసెంబ్లీంగ్​ భారత్​లో ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  temperature | ఉడుకుతున్న ఉత్త‌ర భార‌తం.. దంచికొడుతున్న ఎండ‌లు