Liquor Scam | విజయ సాయిరెడ్డికి షాకిచ్చిన సిట్

Liquor Scam | విజయ సాయిరెడ్డికి సిట్​ నోటీసులు
Liquor Scam | విజయ సాయిరెడ్డికి సిట్​ నోటీసులు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Liquor Scam | మద్యం కుంభకోణం కేసులో liquor scam case కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డికి vijaya sai reddy సిట్​ నోటీసులు జారీ చేసింది. వైసీపీ ycp హయాంలో రాష్ట్రంలో మద్యం కుంభకోణం Liquor Scam  జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. లిక్కర్​స్కామ్​ విచారణ కోసం సిట్​ను కూడా ఏర్పాటు చేసింది.

Advertisement
Advertisement

ఈ కేసులో ప్రధాన నిందితుడు, జగన్​ బంధువు రాజ్​ కసిరెడ్డి raj kasireddyకి మూడు సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో అధికారులు ఆయన ఇంటిపై దాడులు చేసిన విషయం తెలిసిందే. సోమవారం సిట్​ అధికారులు హైదరాబాద్​లోని కసిరెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 18న విజయవాడ vijayawada సీపీ ఆఫీసులో విచారణకు రావాలని సూచించారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  YSRCP | పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. వైసీపీ అడ్వైజరీ కమిటీని నియమించిన జగన్​