CONGRESS ST CELL | అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం
CONGRESS ST CELL | అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం
Advertisement

అక్షరటుడే, ఇందూరు: CONGRESS ST CELL | ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ సామాజిక న్యాయం పాటించిందని ఆ పార్టీ కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా ఛైర్మన్ కెతావత్ యాదగిరి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సమ ప్రాధాన్యత దక్కిందన్నారు. పార్టీని నమ్ముకుని ఉన్నవారికి పదవులు దక్కుతాయనేందుకు శంకర్ నాయక్ ఎంపికే నిదర్శనమని తెలిపారు. సమావేశంలో మోపాల్ మాజీ అధ్యక్షుడు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  MLA quota MLC | నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు