అక్షర టుడే, ఇందూరు: ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన ప్రొఫెసర్ కోదండరాంను ఎస్వీ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ హరిప్రసాద్ శనివారం సన్మానించారు. అధికారిక కార్యక్రమాల అనంతరం ఆయన కళాశాలకు వచ్చారు. ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాలలపై ఆరా తీశారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement