అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: జిల్లాకు కొత్తగా ఏడు 108 అంబులెన్సులు మంజూరయ్యాయని డీఎంహెచ్వో రాజశ్రీ తెలిపారు. వీటిని ధర్పల్లి, ఇందల్వాయి, జక్రాన్పల్లి, రుద్రూర్, ఎడపల్లి, పోతంగల్, సాలూర మండలాలకు కేటాయించినట్లు పేర్కొన్నారు.
అక్షరటుడే, కామారెడ్డి: తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన సావిత్రికి పురిటి నొప్పులు రావడంతో మంగళవారం రాత్రి 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో...
అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: గర్భిణిని 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రసవించిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. సారంగపూర్కు చెందిన శివాణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు....
అక్షరటుడే, నిజామాబాద్ రూరల్ : ధర్పల్లి మండలం ఇందిరానగర్ తండాకు చెందిన గర్భిణి 108 అంబులెన్సులో ప్రసవించింది. తండాకు చెందిన మౌనికకు నొప్పులు రావడంతో కాన్పు కోసం ధర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు....
అక్షరటుడే, బాన్సువాడ: నస్రుల్లాబాద్ మండలం బొప్పస్ పల్లి తండాకు చెందిన చిమ్యనాయక్ పిడుగుపాటు బారినపడ్డాడు. శనివారం పశువులను మేపడానికి అటవీ ప్రాంతానికి వెళ్లగా భారీ వర్షం పడుతున్న సమయంలో పిడుగు పడి తీవ్ర...