అక్షరటుడే, బాన్సువాడ: ప్రతి సంవత్సరం రైతు భరోసా కింద రెండు పంటలకు రూ.15 వేలు వేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ ఏ ఒక్క రైతు ఖాతాలో జమ చేయలేదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు....
అక్షరటుడే, బాన్సువాడ: పండుగలు వేరైనా అన్ని మతాల సారాంశం ఒక్కటేనని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలోని మీనా గార్డెన్లో శనివారం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ సంబరాల్లో...
అక్షరటుడే, బాన్సువాడ: తెలంగాణ కోసం పోరాడిన వీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య అని ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. బాన్సువాడ పట్టణంలోని కానిస్టేబుల్ కి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కిష్టయ్య...
అక్షరటుడే, బాన్సువాడ: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, కేసీఆర్ తోనే బంగారు తెలంగాణ సాధ్యమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బాన్సువాడ పట్టణంలో బుధవారం రాత్రి నిర్వహిచిన విలేకరుల...