అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: పొరపాట్లకు తావు లేకుండా డాటా ఎంట్రీ చేయాలని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. భిక్కనూరు మండలం జంగంపల్లి దక్షిణ ప్రాంగణంలో డాటా ఎంట్రీ ప్రక్రియను బుధవారం పరిశీలించారు. ఈ...
అక్షరటుడే, భిక్కనూరు: మండల కేంద్రంలోని మార్కెట్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని భారతీయ కిసాన్ సంఘ్ మండలాధ్యక్షుడు మల్లేశ్రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. మార్కెట్లో కూరగాయలు విక్రయించేందుకు వచ్చేవారు...