అక్షరటుడే, వెబ్డెస్క్: తెలంగాణ సచివాలయంలో జనవరి 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, భూమిలేని నిరుపేదలకు రూ.12 వేల సాయం అంశాలపై...
అక్షరటుడే, వెబ్ డెస్క్: సచివాలయంలో ఈ నెల 30న కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 20 మంది సభ్యులతో యాదగిరిగుట్టకు...
అక్షరటుడే, వెబ్డెస్క్: సీఎం రేవంత్ అధ్యక్షతన సోమవారం భేటీ అయిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. డిసెంబర్ 28న భూమిలేని వారికి రూ.6 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. సంక్రాంతి తర్వాత కొత్తరేషన్...
అక్షరటుడే, వెబ్డెస్క్ : దళిత బంధు పథకం లబ్ధిదారులు హైదరాబాద్లోని ప్రజాభవన్ ముందు ధర్నా నిర్వహించారు. వచ్చేవారం జరిగే కేబినెట్ భేటీలో దళిత బంధు నిధుల విడుదలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని వారు...
అక్షరటుడే, వెబ్డెస్క్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. జాబ్ క్యాలెండర్కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు....