అక్షరటుడే, ఆదిలాబాద్: ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటైన నాగోబా జాతర నేడు ప్రారంభం కానుంది. ఈ రోజు రాత్రి మెస్రం వంశీయులు నాగోబాకు మహాపూజ చేయనున్నారు. కేస్లాపూర్ నాగోబా జాతర ఫిబ్రవరి...
అక్షరటుడే, ఆర్మూర్: లిఫ్ట్ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నందిపేట్ ఎస్సై చిరంజీవి సూచించారు. నందిపేట పోలీస్ స్టేషన్లో సోమవారం నందిపేట, డొంకేశ్వర్ మండలాల లిఫ్ట్ ఛైర్మన్లతో సమావేశాన్ని నిర్వహించారు. లిఫ్ట్...
అక్షరటుడే, కామారెడ్డి: సీసీ కెమరాల ఏర్పాటు చేసుకోవడం ద్వారా గ్రామాలకు భద్రత లభిస్తుందని సదాశివనగర్ ఎస్సై రంజిత్ పేర్కొన్నారు. బుధవారం సీసీ కెమెరాల ఏర్పాటు కోసం మోడేగాం గ్రామంలో సమావేశం నిర్వహించారు. ఈ...