అక్షరటుడే, వెబ్డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇందుకు సంబంధించి వివిధ దేశాల్లో అనుసరిస్తున్న ఉత్తమ...
అక్షరటుడే, వెబ్డెస్క్: రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులను తీసుకునేందుకు నోటిఫికేషన్...
అక్షరటుడే, వెబ్డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈనెల 26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తానని తెలిపారు. ఆకస్మికంగా తనిఖీలు చేస్తానని ప్రకటించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్లతో...
అక్షరటుడే, ఇందూరు: రాష్ట్ర సచివాలయంలో జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఇందులో నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశిష్ సంగ్వాన్ పాల్గొన్నారు.
అక్షరటుడే, వెబ్ డెస్క్: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నేటి నుంచి నుమాయిష్ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం నాలుగు గంటలకు ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తారు. ఈ నుమాయిష్...