అక్షరటుడే, ఇందూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం ప్రారంభించనున్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు.. ప్రతి...
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం...
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలోని 12, 13, 14, 15 డివిజన్లకు సంబంధించి రేషన్ దుకాణాలు ప్రజలకు దూరంగా ఉన్నాయని ఎంఐఎం నాయకులు పేర్కొన్నారు. వాటిని సమీప ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ...
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 105 ఫిర్యాదులు అందాయి. అర్జీలను పెండింగ్...
అక్షరటుడే, ఇందూరు: రాష్ట్రంలో ప్రజాపాలన పూర్తయి ఏడాదైన సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను పురస్కరించుకొని కళాయాత్రను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లో యాత్ర ప్రచార వాహనంను...