అక్షరటుడే, వెబ్డెస్క్: రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలుగా పని వేళలకు ముందే ఇళ్లకు వెళ్లడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వంలోని...
అక్షరటుడే, వెబ్డెస్క్: రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. టూరిజం కల్చరల్ సెక్రెటరీగా...
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ...
అక్షరటుడే, వెబ్డెస్క్: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. మొత్తం 44 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్...