అక్షరటుడే ఇందూరు : ఆర్మూర్ మంగళం శ్రీనుగా ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి మాట్లాడుతున్నారని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం...
అక్షరటుడే, ఇందూరు: బీఆర్ఎస్ పదేళ్ల రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించి, ప్రజాపాలన తెచ్చామని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు....
అక్షరటుడే, ఇందూరు: మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇద్దరూ తోడుదొంగలేనని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. శనివారం...
అక్షరటుడే, ఇందూరు: బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలపై ఎన్నో దాడులు జరిగాయని డీసీసీ అధ్యక్షుడు, సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో...
అక్షరటుడే, ఇందూరు : పదేళ్ల కాలంలో హామీలు అమలు చేయని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్పై ఆరోపణలు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంస్థ చైర్మన్...