అక్షరటుడే, నిజాంసాగర్/బాన్సువాడ: ఉమ్మడి జిల్లాలో నవోదయ ప్రవేశ పరీక్ష పూర్తయినట్లు నిజాంసాగర్ నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్ మను యోహనన్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 14, కామారెడ్డి జిల్లాలో 14 కేంద్రాల్లో ఉదయం 11:30...
అక్షరటుడే, కామారెడ్డి: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను గణితంలో ప్రోత్సహించడం అభినందనీయమని డీఈవో రాజు అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లాస్థాయి గణిత ప్రతిభా పరీక్ష బహుమతుల ప్రదానంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో...
అక్షరటుడే, కామారెడ్డి: రామారెడ్డి పాఠశాలలో పురుగుల బియ్యం వార్తలపై జిల్లా విద్యాశాఖ అధికారి రాజు స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మూడు రోజుల క్రితం ఎంఎల్ఎస్ పాయింట్...
అక్షరటుడే, కామారెడ్డి: విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు డీఈవో రాజుకు శనివారం సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో...
అక్షరటుడే, నిజాంసాగర్ : నిజాంసాగర్లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26కు గాను 9, 11వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు కామారెడ్డి డీఈవో రాజు తెలిపారు. బుధవారం ప్రకటన విడుదల చేశారు....