అక్షరటుడే, జుక్కల్: ధరణి ద్వారా కొత్త పట్టా పాస్బుక్కులు పొందిన అసైన్డ్ భూములపై పంట రుణాలివ్వాలని కాంగ్రెస్ నాయకుడు ప్రజాపండరి కోరారు. శుక్రవారం నిజాంసాగర్లోని కో-ఆపరేటివ్ బ్యాంక్ వద్ద మాట్లాడుతూ.. గతంలో అసైన్డ్...
అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: ధరణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ సూచించారు. ఆయన శనివారం హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు....
అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండలంలో ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంపూర్ శివారు సర్వే నంబర్ 16లో పూర్తిగా ప్రభుత్వ భూమి ఉండగా.. ధరణిలో పట్టా భూమిగా...