అక్షరటుడే, ఇందల్వాయి: జిల్లావ్యాప్తంగా పీహెచ్సీలలో కాలం చెల్లిన మందులు తొలగించాలని డీఎంహెచ్వో రాజశ్రీ సిబ్బందిని ఆదేశించారు. ఇందల్వాయి పీహెచ్సీని సోమవారం ఆమె తనిఖీ చేశారు. పీహెచ్సీలో నిల్వ ఉంచిన ఇంజక్షన్లను, రిజిస్టర్లను పరిశీలించారు....
అక్షరటుడే, ఇందూరు: స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలని డీఎంహెచ్వో రాజశ్రీ అన్నారు. సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నిబంధనలు పాటించే స్కానింగ్ సెంటర్లకు మాత్రమే రిజిస్ట్రేషన్,...
అక్షరటుడే, ఇందూరు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలని డీఎంహెచ్వో రాజశ్రీ ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో పీహెచ్సీ వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిఒక్కరూ సమయపాలన పాటించాలని, లక్ష్యం మేరకు...
అక్షరటుడే, ఇందూరు: సమాజంలో మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాసంస్థ ఛైర్మన్ పద్మావతి, డీఎంహెచ్వో రాజశ్రీ పేర్కొన్నారు. వర్డ్ ఆధ్వర్యంలో నగరంలోని మెప్మా కార్యాలయంలో అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక...