అక్షరటుడే, వెబ్డెస్క్: ఫిలిప్పీన్స్లోని దక్షిణ ద్వీపమైన మిండానావోలో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. మధ్య ఫిలిప్పీన్స్లో 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది.
అక్షరటుడే, వెబ్డెస్క్: నేపాల్ సరిహద్దుకు సమీపంలోని టిబెట్లో ఈరోజు 7.1 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 100 మందికి పైగా మరణించారని చైనా మీడియా జిన్హువాను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎఫ్పీ తెలిపింది....
అక్షరటుడే, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో మరోసారి భూమి కంపించింది. ముండ్లమారు మండలంలో సెకను పాటు ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. ముండ్లమారు, సింగన్నపాలెం, మారెళ్లలో భూమి కంపించినట్లు సమాచారం. దీంతో ప్రజలు భయాందోళనకు...
అక్షరటుడే, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో శనివారం భూకంపం కలకలం రేపింది. ముండ్లమూరు మండలంలో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. పోలవరం, శంకరాపురం, ముండ్లమూరు, పసుపుగల్లు, మారెళ్ల, వేంపాడు, తూర్పుకంభంపాడులో భూమి కంపించడంతో స్థానిక...
అక్షరటుడే, వెబ్డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం 7.27 గంటలకు భూమి కంపించడంతో ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. ములుగు జిల్లా కేంద్రంగా 40 కిలోమీటర్ల లోపల భూ పలకల కదలికతో భూకంపం ఏర్పడింది....