అక్షరటుడే, వెబ్డెస్క్ : రంగారెడ్డి జిల్లా భూదాన్ భూముల కేటాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డితో పాటు వంశీరాం బిల్డర్స్ మేనేజింగ్ డైరెకక్టర్...
అక్షరటుడే, వెబ్ డెస్క్: అగ్రిగోల్డ్ కేసులో ఈడీ ఛార్జిషీటును హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. 32 లక్షల ఖాతాదారుల నుంచి రూ. 6,380 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించింది. ఈ కేసులో రూ. 4,141...
అక్షరటుడే, వెబ్ డెస్క్ : కాంగ్రెస్, బీజేపీ బంధంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులపై ఈడీ దాడులు జరుగుతున్నా ఎవరూ నోరు మెదపడం లేదని...
అక్షరటుడే, వెబ్డెస్క్: నిర్మల్ కేంద్రంగా సాగిన నకిలీ యూబిట్ కాయిన్ దందాపై ఈడీ దృష్టి సారించింది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి ప్రజలను మోసం చేసిన విషయం...
అక్షరటుడే, వెబ్డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే కేసులో కీలకమైన ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసి విచారిస్తోంది. అయితే తాజాగా కవిత ఆస్తులపై...