అక్షరటుడే, వెబ్డెస్క్ : సంక్రాంతి లోపు ‘ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని చెల్లించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందు కోసం కిషన్రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి తర్వాత ఉద్యమం...
అక్షరటుడే, కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్ లను విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజినీకాంత్ అన్నారు. శనివారం కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ.....
అక్షరటుడే, ఇందూరు: పెండింగ్ లో ఉన్న డిగ్రీ కళాశాలల ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని ప్రైవేటు కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు హరిప్రసాద్, సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే...
అక్షరటుడే, వెబ్డెస్క్: పేరుకుపోయిన ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిల విడుదల కోసం డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు మరోసారి సమ్మెబాట పడుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలో ఉన్న కళాశాలలను పూర్తిగా మూసివేయాలనే యోచనలో ఉన్నట్లు...
అక్షరటుడే, కామారెడ్డి : పెండింగ్లో ఉన్న రూ. 8,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరుణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఎస్ఎఫ్ఐ...