అక్షరటుడే, వెబ్డెస్క్ : గ్రూప్-1 అభ్యర్థులు ఛలో సెక్రటేరియట్ ఉద్రిక్తంగా మారింది. అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ర్యాలీలో పాల్గొన్నారు. కాగా.. పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో లోయర్ట్యాంక్ బండ్ వద్ద...
అక్షరటుడే,వెబ్డెస్క్ : గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లోని అశోక్నగర్లో నిరసన తెలుపుతున్న అభ్యర్థులపై లాఠీచార్జి జరిపారు. దీంతో అభ్యర్థులు పరుగులు తీశారు.