అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : పోలీసుశాఖలో ఇటీవల శిక్షణ పొందిన సివిల్ కానిస్లేబుళ్లకు ఆయా పోలీస్స్టేషన్లలో బాధ్యతలు అప్పగించారు. శనివారం పోస్టింగ్లకు సంబంధించిన ఉత్తర్వులను ఇన్ఛార్జి సీపీ సింధు శర్మ విడుదల చేశారు....
అక్షరటుడే ఇందూరు: గ్రూప్-3 పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు విధిస్తున్నట్లు ఇంఛార్జి సీపీ సింధు శర్మ తెలిపారు. ఈనెల 17, 18న జరిగే పరీక్షలకు జిల్లాలో మొత్తం 66 కేంద్రాలను ఏర్పాటు చేశారు....
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: దీపావళి సందర్భంగా పటాకుల దుకాణాదారులు తప్పకుంటా పోలీసుల అనుమతి తీసుకోవాలని ఇన్ఛార్జి సీపీ సింధు శర్మ పేర్కొన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో పటాకుల దుకాణాదారులు ఏసీపీ కార్యాలయంలో దరఖాస్తు...