అక్షరటుడే, బోధన్: ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వేపై వార్డ్ ఆఫీసర్లకు శనివారం బోధన్ మున్సిపల్ కార్యాలయంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ మాట్లాడుతూ లబ్ధిదారులను గుర్తించాల్సిన బాధ్యత వార్డ్...
అక్షరటుడే, వెబ్డెస్క్: సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం దశలవారీగా రూ.5 లక్షలు ఇస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. లబ్ధిదారుల కోసం ఒక యాప్ డిజైన్ చేశామని పేర్కొన్నారు. ఆయన శనివారం...
అక్షరటుడే, వెబ్డెస్క్: ఇల్లు లేని నిరుపేదలకు గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 4.50...