అక్షరటుడే, వెబ్డెస్క్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. గరియాబాద్ ప్రాంతంలో శుక్రవారం ప్రత్యేక దళాలు కూంబింగ్ చేపడుతుండగా మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మావోస్టులు మృతి చెందారు....
అక్షరటుడే, వెబ్డెస్క్: చత్తీస్గడ్లో మరో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రత బలగాలు, మావోయిస్టుల మధ్య శుక్రవారం ఉదయం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో పది మంది...
అక్షరటుడే, వెబ్డెస్క్: ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ఇద్దరిని హతమార్చారు. ఈ ఘటన ములుగు జిల్లా వాజేడులో చోటు చేసుకుంది. పోలీసులతో కుమ్మక్కై ఇన్ఫార్మర్లుగా పని చేస్తున్నారని ఇద్దరిని గొడ్డలితో నరికి చంపారు. మృతుల్లో...
అక్షరటుడే, వెబ్డెస్క్ : ఛత్తీస్గడ్లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి ఇద్దరు ఇండో- టిబెటన్ బార్డర్ పోలీసు జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. నారాయణ్పూర్ జిల్లా ధుర్బేద...
అక్షరటుడే, వెబ్డెస్క్: మావోయిస్టులు హింసమార్గంలో ఏం సాధించలేరని.. జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హింసమార్గాన్ని వీడే మావోయిస్టుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు....