అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : మహోన్నతమైన రామాయణాన్ని రచించిన వాల్మీకిని ప్రతిఒక్కరూ స్మరించుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
అక్షరటుడే, ఇందూరు: స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవడం ఎంతో అవసరమని మేయర్ నీతూకిరణ్ అన్నారు. నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ...
అక్షరటుడే, ఇందూరు: ఆరోగ్యకర జీవనం కోసం ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ నీతూకిరణ్తో...
అక్షరటుడే, ఇందూరు: నగరంలో డీఎస్ విగ్రహ ఏర్పాటుకు నిజామాబాద్ నగరపాలక సంస్థ కౌన్సిల్ తీర్మానం చేసింది. శనివారం ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిల్...
అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: నగరంలో అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తిచేయాలని మేయర్ నీతూకిరణ్ అధికారులకు సూచించారు. గురువారం నగరంలోని 26, 46, 48 డివిజన్లలో కల్వర్టు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...