అక్షరటుడే, ఇందూరు: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. పాఠశాలల పున:ప్రారంభాన్ని పురస్కరించుకొని బుధవారం అర్సపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ...
అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: పారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని మేయర్ నీతూకిరణ్ సూచించారు. బుధవారం తన ఛాంబర్లో మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కాలనీల్లో...