అక్షరటుడే, ఆర్మూర్: ఎత్తిపోతలకు పథకాలకు నిధులివ్వాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ ఛార్జి వినయ్ రెడ్డి విన్నవించారు. ఈ మేరకు మంత్రిని కలిసి...
అక్షరటుడే, వెబ్డెస్క్: వానాకాలం సీజన్లో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 153 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. ఈ సందర్భంగా రైతులను మంత్రి...
అక్షరటుడే, వెబ్ డెస్క్ : కొత్త రేషన్ కార్డుల మంజూరుపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అక్టోబరు మొదటివారంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల...