అక్షరటుడే, ఎల్లారెడ్డి: మండలంలో ఫారెస్ట్ సెంట్రల్ ఫండ్ రూ.1.04 కోట్లతో 50 హెక్టార్లలో చేపడుతున్న అర్బన్ పార్క్ పనులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన...
అక్షరటుడే, ఎల్లారెడ్డి: అటవీ భూముల సరిహద్దుల్లో ఉన్న స్థలాలకు సంబంధించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే మదన్మోహన్ కోరారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. గిరిజనులకు, అటవీశాఖ అధికారులకు మధ్య నిత్యం...
అక్షరటుడే, ఎల్లారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేకు నియోజకవర్గ ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే మదన్మోహన్ కోరారు. మంగళవారం ఎల్లారెడ్డి మండలంలోని అన్నసాగర్, రుద్రారం, జంగమయిపల్లిలో జరుగుతున్న సర్వేలో పాల్గొని మాట్లాడారు. కులగణనపై...