అక్షరటుడే, ఇందూరు: ప్రజలను మోసం చేసి అబద్ధాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని న్యాల్కల్ రోడ్డులో గల మున్నూరుకాపు సంఘం ఫంక్షన్ హాల్లో ఆదివారం...
అక్షరటుడే, వెబ్డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్తాడని నిజామాబాద్ ఎంపీ ఆర్వింద్ ధర్మపురి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం చాలా అభద్రత...
అక్షరటుడే, ఇందూరు: పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న ఆర్వోబీ నిర్మాణాల పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో...
అక్షరటుడే, వెబ్డెస్క్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి గురువారం సాయంత్రం రాష్ట్రానికి చేరుకున్నారు. హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న...