అక్షరటుడే, ఆర్మూర్: బాధితుల గోడు అధికారులకు పట్టడం లేదు. మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం పడటంతో ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. కాగా.. ఉదయం...
అక్షరటుడే ఇందూరు: వర్షపు నీరు నిల్వ ఉండకుండా పక్కా డ్రైనేజీ నిర్మాణానికి ప్రణాళిక తయారు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మకరంద్ ఆదేశించారు. శుక్రవారం నాగారం గోశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా...
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలో శనివారం రాత్రి మున్సిపల్ కమిషనర్ మంద మకరందు పర్యటించారు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్న నిరాశ్రయులను షెల్టర్ హోమ్కు తరలించారు. మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ మకరందు శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. నాందేవ్ వాడ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా...
అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: నగరంలో బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మకరంద్ పర్యటించారు. అధికారులతో కలిసి 39వ డివిజన్లో వివిధ ప్రాంతాలను తనిఖీ చేశారు. పారిశుధ్య పనులు, డ్రెయినేజీల నిర్వహణ, తాగునీటి సరఫరా, విద్యుత్...