అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో ఆరుగురు కానిస్టేబుళ్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీపీ కల్మేశ్వర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అక్షరటుడే, వెబ్ డెస్క్: కమిషనరేట్ పరిధిలోని ఐదుగురు సీఐలు బదిలీ అయ్యారు. శ్రీనివాస్ రాజు టౌన్ సీఐగా నియమితులవ్వగా.. ఇక్కడ పని చేస్తున్న నరహరి ఐజీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఒకటో టౌన్...
అక్షరటుడే, ఇందూరు : స్థానిక కమాండ్ కంట్రోల్ భవనం సమీపంలో సీపీ కల్మేశ్వర్ గురువారం మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు కానుకగా ఇవ్వాలని సీపీ...
అక్షర టుడే ఇందూరు: శిక్షణ పూర్తి చేసుకున్న బాసర జోన్-2 పరిధిలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన ట్రెయినీ ఎస్ఐలు సీపీ కార్యాలయంలో బుధవారం రిపోర్టు చేశారు. కాగా వీరు సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ని...
అక్షరటుడే, ఇందూరు: పోలీస్ సిబ్బంది మరింత ఉత్సాహంగా పని చేయాలని సీపీ కల్మేశ్వర్ అన్నారు. బుధవారం కానిస్టేబుల్ నుంచి ఎస్సైల వరకు పలు విభాగాల్లో ఎంపిక పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ...