అక్షరటుడే, ఇందూరు: నగరంలోని నిజాంకాలనీలో ఉర్దూమీడియం స్కూల్ భవన నిర్మాణానికి శనివారం నుడా ఛైర్మన్ కేశ వేణు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్...
అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.60కోట్ల నిధులు మంజూరయ్యాయని నుడా ఛైర్మన్ కేశ వేణు తెలిపారు. బుధవారం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు....
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: దేశ ఆర్థిక సంస్కర్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని నుడా ఛైర్మన్ కేశ వేణు అన్నారు. నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి...
అక్షరటుడే, ఇందూరు: నగరంలోని సీఎస్ఐ చర్చిలో ఆదివారం క్రిస్మస్ ఉత్సవాల సందర్భంగా పలువురిని చర్చి కమిటీ సభ్యులు సన్మానించారు. మాజీ మంత్రి వేణుగోపాలచారి, నుడా ఛైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు...
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని నుడా ఛైర్మన్ కేశ వేణు అన్నారు. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా నగరంలో 9వ డివిజన్లోని యాదవసంఘంలో డివిజన్ అధ్యక్షుడు...