అక్షరటుడే, కామారెడ్డి: కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సదాశివనగర్ మండలంలో గురువారం ఆయన పర్యటించారు. కుప్రియాల్ లో ఏర్పాటు చేసిన ధాన్యం...
అక్షరటుడే, వెబ్డెస్క్: వానాకాలం సీజన్లో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 153 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. ఈ సందర్భంగా రైతులను మంత్రి...
అక్షరటుడే, జుక్కల్ : నిజాంసాగర్ మండలం నర్సింగరావుపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్ సోమవారం సందర్శించారు. తేమశాతం వచ్చిన రైతుల ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని సూచించారు....
అక్షరటుడే, జుక్కల్ : పిట్లం మండలంలోని కుర్తి గ్రామంలో కొనుగోలు కేంద్రం వద్ద బుధవారం రైతులు నిరసన తెలిపారు. కాంటాలు మందకోడిగా సాగుతున్నాయని, కేంద్రాల్లో కనీస వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు....
అక్షరటుడే, జుక్కల్: అన్నదాతలను వర్షాలు ఆగం చేస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో వానలు పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ధాన్యం కోతలు ఊపందుకున్నాయి. పలు గ్రామాల్లో...