అక్షరటుడే, జుక్కల్ : పిట్లం మండలంలోని కుర్తి గ్రామంలో కొనుగోలు కేంద్రం వద్ద బుధవారం రైతులు నిరసన తెలిపారు. కాంటాలు మందకోడిగా సాగుతున్నాయని, కేంద్రాల్లో కనీస వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు....
అక్షరటుడే, ఎల్లారెడ్డి: వరి ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం లింగంపేట్, మెంగారం, నాగిరెడ్డి పేట్ మండలం తాండూర్ లో వరి ధాన్యం కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు....
అక్షరటుడే, బాన్సువాడ: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని కొల్లూరు, నాగారం, దేశాయిపేట గ్రామాల్లో ఆదివారం ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్...
అక్షరటుడే, బాన్సువాడ : రైతులు ఎవ్వరూ కూడా అధైర్య పడవద్దని, పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడలోని పోచారం...
అక్షరటుడే, కామారెడ్డి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం పక్కాగా వేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శనివారం రామారెడ్డి మండలం పోసానిపేట్ లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా...